అమరావతి : సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
రెడ్డిని డిప్యూటీ సీఎం (మైనార్టీ వెల్ఫేర్) ఎస్.బి.అంజాద్ బాషా, హజ్
కమిటీ ఛైర్మన్ బీఎస్. గౌసుల్ ఆజం కలిసి హజ్ పవిత్ర జలం (జమ్ జమ్
వాటర్)ను అందచేశారు. ఇటీవల జరిగిన హజ్ యాత్రలో ఏపీ నుంచి హజ్కు వెళ్ళిన
యాత్రికులకు ప్రభుత్వం అందించిన సహకారంపై ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం, హజ్
కమిటీ ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.
రెడ్డిని డిప్యూటీ సీఎం (మైనార్టీ వెల్ఫేర్) ఎస్.బి.అంజాద్ బాషా, హజ్
కమిటీ ఛైర్మన్ బీఎస్. గౌసుల్ ఆజం కలిసి హజ్ పవిత్ర జలం (జమ్ జమ్
వాటర్)ను అందచేశారు. ఇటీవల జరిగిన హజ్ యాత్రలో ఏపీ నుంచి హజ్కు వెళ్ళిన
యాత్రికులకు ప్రభుత్వం అందించిన సహకారంపై ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం, హజ్
కమిటీ ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.